2/21/2020

శిఖర సమానుడు.. అక్షర బద్ధుడు

సర్వాంగ సుందరం, ప్రలోభాల ప్రపంచం.. సినీ రంగం.

అలాంటి చోట పాత్రికేయ కలానికి శిఖర సింహాసనం వేసిన జర్నలిస్టు పసుపులేటి రామారావుగారు. 

మెగాస్టార్ చిరంజీవి ఉత్థానానికి, మహానటి సావిత్రి విషాదకరమైన పతనానికి ప్రత్యక్ష సాక్షి ఆయన.

తన 70 సంవత్సరాల జీవన ప్రస్థానంలో 50 సంవత్సరాలు సినీ పాత్రికేయ వృత్తికి అంకితమైన మచ్చలేని మనిషి.

పసుపులేటి రామారావుగారికి నివాళి తెలుపుతూ మరో సీనియర్ జర్నలిస్టు రెంటాల జయదేవగారు రచించిన వ్యాసం 'అక్షర బద్ధుడు'. ఆ వ్యాసాన్ని నా Podcast channel Mixie Mahesh లో చదివి వినిపించాను. 

విని మీ అభిప్రాయం తెలియజేయవలసిందిగా మనవి. ఆడియోకు సంబంధించిన లింక్ ను దిగువ ఇస్తున్నాను. ధన్యవాదాలు.



శిఖర సమానుడు.. అక్షర బద్ధుడు

No comments:

Post a Comment